Comprehension Passage
కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జీంగోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది.
'సంగవిజయం', కన్యాశుల్కం గ్రంథాల మధ్యగల సామ్యం
1
ప్రభుత్వంచే నిషేదించబడడం
2
రెండూ నాటికలు
3
సామాజిక, రాజకీయ అభ్యుదయ రచనలు
4
రెండూ నవలలు