సూచనలు: క్రింది ప్రశ్నలో, ఒక ప్రశ్న దానిని అనుసరించి రెండు వ్యాఖ్యానాల్లో సమాచారం ఇవ్వబడింది. ఏ వ్యాఖ్యానంలో ఇచ్చిన సమాచారం ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సరిపోతుందో కనుగొని తదనుగుణంగా జవాబుని గుర్తించండి.

4 మంది విద్యార్థులు D, R, T మరియు G ఒక పరీక్ష రాశారు. వారిలో అందరికంటే తక్కువ మార్కులు సాధించింది ఎవరు?

వ్యాఖ్యానం I: G కంటే మాత్రమే R ఎక్కువ మార్కులు సాధించాడు.

వ్యాఖ్యానం II: అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించింది T.

1
వ్యాఖ్యానం I మరియు II కలిసి సరిపోవు.
2
వ్యాఖ్యానం I మరియు II కలిసి సరిపోతాయి.
3
వ్యాఖ్యానం I మాత్రమే సరిపోతుంది.
4
వ్యాఖ్యానం II మాత్రమే సరిపోతుంది.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation