యశ్వంత్, హుస్సేన్, టింకూ, శేఖర్, పోప్, డేవిడ్ అనే ఆరుగురు వ్యక్తులు వృత్తం చుట్టూ కూర్చున్నారు. వీరిలో నలుగురు కేంద్రం వైపు చూస్తున్నారు మరియు మిగితా ఇద్దరు కేంద్రానికి వ్యతిరేఖ వైపుని చూస్తున్నారు. కేంద్రం వైపు చూస్తున్న డేవిడ్కు కుడివైపున రెండవ స్థానంలో టింకూ ఉన్నాడు. హుస్సేన్, టింకూకి కుడివైపు రెండవ స్థానంలో ఉన్నాడు మరియు టేబుల్ కి బయటవైపు చూస్తున్నాడు. హుస్సేన్, శేఖర్ కి తక్షణ ఎడమవైపు కూర్చున్నాడు. యశ్వంత్, పోప్ కి ఎడమవైపు నుండి రెండవ స్థానంలో ఉన్నాడు మరియు కేంద్రానికి వ్యతిరేఖ వైపుని చూస్తున్నాడు. పోప్, శేఖర్కి ఎడమవైపు నుండి రెండవ స్థానంలో కూర్చున్నాడు.
శేఖర్ మరియు పోప్ మధ్య ఎవరు కూర్చున్నారు?
1
డేవిడ్
2
హుస్సేన్
3
టింకు
4
యశ్వంత్