ఐదుగురు వ్యక్తులు, జునైద్, రియా, హేమ. ఇందు, జగన్, కేంద్రానికి అభిముఖంగా వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు (కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు). జునైద్ ఇందుకు ఎడమవైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. హేమ రియాకు కుడివైపున రెండవ స్థానంలో కూర్చుంది. జగన్ జునైద్ కు సమీప పొరుగువాడు కాదు.
రియాకు కుడివైపున మూడో స్థానంలో ఎవరు కూర్చున్నారు?
1
హేమ
2
జగన్
3
ఇందు
4
జునైద్