కింది ప్రకటనలను పరిశీలించండి:
A. తెలంగాణా రాష్ట్రంలో సుమారు 150 అడుగుల ఎత్తు ఉన్న ఎత్తైన జలపాతం కడెం నదిలో ఉంది.
B. మల్లెల తీర్థం జలపాతాలు ప్రాణహిత నదిపై ఉన్నాయి.
C. కావేరి నది యొక్క ఉపనది భీమా.
D. హైదరాబాద్ శివార్లలో వనస్థలిపురం వద్ద ఉన్న మహావీర్ వనస్థలి ఉద్యానవనం జింకలకు ప్రసిద్ధి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
1
A, B మరియు D మాత్రమే
2
C మరియు D మాత్రమే
3
A మరియు D మాత్రమే
4
B మరియు C మాత్రమే