క్రింది ప్రకటనలలో ఏది/ఏవి సరైనది?
I. బాలల కోసం పీ.ఎం. కేర్స్ స్కీమ్ ను 29 మే, 2021 న భారత ప్రధాని ప్రారంభించారు.
II. కోవిడ్ - 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్ధతు ఇవ్వడం దీని లక్ష్యం.
దిగువ ఇవ్వబడిన కోడ్ లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
1
I మరియు II రెండూ
2
I మరియు II రెండూ కాదు
3
I మాత్రమే
4
II మాత్రమే