వాదన (A) : సన్న బియ్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015 లో ప్రారంభించింది.

కారణం (R) : ఇప్పటి వరకూ దీంతో 32.7 లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందారు.

1
(A) మరియు (R) రెండూ నిజమే, మరియు (A)కి (R) సరైన వివరణ.
2
(A) మరియు (R) రెండూ నిజమే, కానీ (A)కి (R) సరైన వివరణ కాదు.
3
(A) నిజం, కానీ (R) తప్పు
4
(A) తప్పు, కానీ (R) నిజం.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation