కింది ప్రకటనలలో ఏది సరైనది?
1
దేశోద్ధారక గ్రంథమాలను కె.సి. గుప్తా ప్రారంబించారు
2
భాగ్యరెడ్డి వర్మను హైదరాబాద్ అంబేద్కర్ గా పిలుస్తారు.
3
హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు.
4
హయత్ బక్షి బేగం హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ను నిర్మించారు.