ఈ కింది ప్రకటనలని పరిశీలించండి :
i. భారత ప్రభుత్వం 2017 ను 'చిరుధాన్యాల జాతీయ సంవత్సరంగా' ఆమోదించింది.
ii. హరిత విప్లవానికి ముందు, 1965-66లో, చిరుధాన్యాలని 36.90 మిలియన్ హెక్టార్లలో సాగు చేయగా, 2016-17లో చిరుధాన్యాల పంట ఎకరాలను 14.72 మిలియన్ హెక్టార్లకు తగ్గించారు.
iii. భారతదేశంలో, చిరుధాన్యాలని ఎక్కువగా తక్కువ సారవంతమైన భూములు, కొండలు, గిరిజన మరియు వర్షాధార ప్రాంతాలలో సాగు చేస్తారు.
సరైన ప్రకటన ఏది :
1
i మరియు iii మాత్రమే
2
i మరియు ii మాత్రమే
3
ii మరియు iii మాత్రమే
4
i, ii మరియు iii