ఈ కింది ప్రకటనలని పరిశీలించండి :
A. జూన్ 29, 2018 న తెలంగాణ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు నీటిపారుదల ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు.
B. చణాక-కొరటా బ్యారేజిని పెన్ గంగా నదిపై నిర్మిస్తూ ఉన్నారు.
C. హైదరాబాద్లో యునెస్కో వారి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ (ITCOO) ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వీటిలో సరైన ప్రకటన/ప్రకటనలు :
1
A మాత్రమే
2
B మరియు C మాత్రమే
3
A, B మరియు C లు
4
A మరియు B మాత్రమే