ఏపి భౌగోళిక శాస్త్రానికి సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి
1. రుతుపవనాల సమయంలో వర్షపాతం ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు పెరుగుతుంది
2. ప్రాణహిత నది గోదావరి నదిలోకి అత్యధిక నీటి ప్రవాహాన్ని తెస్తుంది
3. పోలవరం గ్రామం ఏలూరు జిల్లాలో ఉంది
4. భారతదేశంలో అత్యధిక మొనాజైట్ నిక్షేపాలు ఉన్న రాష్ట్రం ఏపి
5. లంబసింగిలో మంచు కురుస్తోంది
పైవాటి నుండి సరైన అంశాలను గుర్తించండి1
1,2,3 మరియు 4 మాత్రమే
2
2,3,4 మరియు 5 మాత్రమే
3
1,3,4 మరియు 5 మాత్రమే
4
పైవన్నీ