గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహాల సందర్భంలో ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
A) గాంధీజీ పేరిట చంపారన్ వద్ద రైతు నాయకులు రైతాంగాన్ని హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
B) ఖేడా సత్యాగ్రహం సమయంలో గాంధీజీ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో నిరాహారదీక్ష అనే ఆయుధాన్ని తొలిసారిగా ఉపయోగించారు.
C) ఖేడా సత్యాగ్రహానికి తక్షణ కారణం ప్లేగు బోనస్ ఉపసంహరణ.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?
1
A మాత్రమే
2
A మరియు B
3
B మరియు C
4
A, B, C