కింది వాటిలో ఏది సరైనది.?

a) శాతవాహనుల కాలంలో భూమి పన్ను ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరు.

b) శాతవాహన రాజులు రాజభోగ & దేయమేయ అనే రెండు రకాల పన్నులు విధించారు.

c) శాతవాహనులు పంటలో 1/6 వంతు భూమి పన్నుగా వసూలు చేశారు.

1
a మాత్రమే
2
a మరియు c మాత్రమే
3
a, b, c అన్నీ
4
పైవేవీ కాదు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation