కింది ప్రకటనలను పరిగణించండి:
1. ఆచార్య సూర్య ధనుంజయ్ మరియు హైకోర్టు న్యాయవాది ధనుంజయ్ నాయక్ రచించిన "బంజార చరిత్ర" పుస్తకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
2. ఆచార్య సూర్య ధనుంజయ్ బంజారా సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు.
పై ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ సరైనవి
4
1 మరియు 2 రెండూ సరైనవి కావు