కాకతీయుల కాలంనాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి :
A. శైవ మతం వర్థిల్లింది.
B. జైన దేవాలయాలు ధ్వంసమైనాయి.
C. కాకతీయుల శాసనాలలో వైష్ణవాచార్యుల పేర్లను ప్రస్తావించలేదు.
D. సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేధాలు లేవు.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
1
A మరియు B మాత్రమే
2
A, B మరియు C మాత్రమే
3
A, B, C మరియు D
4
B మరియు D మాత్రమే