కాకతీయుల కాలంనాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి :

A. శైవ మతం వర్థిల్లింది.

B. జైన దేవాలయాలు ధ్వంసమైనాయి.

C. కాకతీయుల శాసనాలలో వైష్ణవాచార్యుల పేర్లను ప్రస్తావించలేదు.

D. సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేధాలు లేవు.

పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

1
A మరియు B మాత్రమే
2
A, B మరియు C మాత్రమే
3
A, B, C మరియు D
4
B మరియు D మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation