తెలంగాణ ప్రభుత్వ 'గృహ జ్యోతి' పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి :

ఎ . అన్ని రకాల గృహ యజమానులు/లబ్దిదారులు గృహ అవసరాలకైన లేదా చిరువ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటి (విద్యుత్తు) వినియోగానికి అర్హులు.

బి. ఈ పథకం క్రింద పొందవలసిన సబ్సిడి వివరాలు ప్రతినెల 20వ తేది లోపు డిస్కంలు పంపిస్తే, దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడి ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది.

పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?

1
ఎ మాత్రమే
2
బి మాత్రమే
3
ఎ మరియు బి రెండూ
4
ఎ మరియు బి రెండూ కావు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation