తెలంగాణ ప్రభుత్వ 'గృహ జ్యోతి' పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి :
ఎ . అన్ని రకాల గృహ యజమానులు/లబ్దిదారులు గృహ అవసరాలకైన లేదా చిరువ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటి (విద్యుత్తు) వినియోగానికి అర్హులు.
బి. ఈ పథకం క్రింద పొందవలసిన సబ్సిడి వివరాలు ప్రతినెల 20వ తేది లోపు డిస్కంలు పంపిస్తే, దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడి ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది.
పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
1
ఎ మాత్రమే
2
బి మాత్రమే
3
ఎ మరియు బి రెండూ
4
ఎ మరియు బి రెండూ కావు