కింది ప్రకటనలను పరిగణించండి:

A. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

B. ఎన్నికలలో పోటి చేసే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది.

పై ప్రకటనలలో ఏది/ఏవి సరియైనవి ?

1
A మాత్రమే నిజం.
2
B మాత్రమే నిజం.
3
A మరియు B రేండూ నిజం.
4
A మరియు B రేండూ నిజం కావు.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation