దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి:
1. 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది.
2. ప్రపంచ జనాభా 1950 నుండి అతి తక్కువ వేగంతో పెరుగుతోంది.
3. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం 2022 నాటికి భారత జనాభాలో 60 శాతం మంది 15-64 ఏళ్ల మధ్య వయస్కులే.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మాత్రమే
3
1, 2 మరియు 3
4
3 మాత్రమే