కింది ప్రకటనలను పరిగణించండి:
1. ఏప్రిల్ 18ని యునెస్కో ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించింది.
2. కాకతీయుల కాలం నాటి తెలంగాణలోని రామప్ప దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
3. ఖంగ్చెండ్జోంగా నేషనల్ పార్క్ (KNP), సిక్కిం భారతదేశంలోని ఏకైక "మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం".
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది సరైనది/సరైనవి?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
1, 2 మరియు 3