స్వాతంత్య్రోద్యమ సమయంలో కింది ముగ్గురిలో ఎవరిని లాల్, బాల్ మరియు పాల్ అని పిలిచారు?
1
లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర తిలక్ మరియు గోపాల్ కృష్ణ గోఖలే
2
లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్ర పాల్
3
లాలా లజపతిరాయ్, బాల గంగాధర తిలక్ మరియు సి.రాజగోపాలాచారి
4
లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్ర పాల్