కింది ప్రకటనలను పరిగణించండి:
A. బ్రిటీష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియ జేయుటకు మహాత్మా గాంధీ 'ఇండియన్ ఒపీనియన్' అనే పుస్తకమును రచించెను.
B. 1909 లో, మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన 'హింద్ స్వరాజ్' ను బొంబే ప్రభుత్వంచే నిషేదించబడినది ఆపై దీనిని 1910 లో లండన్ లో ఆంగ్లంలో ప్రచురించారు.
పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
1
A మాత్రమే
2
B మాత్రమే
3
A మరియు B రెండూ
4
A మరియు B రెండూ కావు