కింది వాటిలో ఏది సరియైన వివరణ కాదు ?

1
అప్పటి రాష్ట్రపతి అయిన ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 'యూపిఎ ప్రభుత్వ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్' ల భాగంగా సరియైన సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందని అన్నాడు.
2
ఫిబ్రవరి 5, 2010 నాడు కేంద్ర ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేయటానికి శ్రీకృష్ణ కమిటీని నియమించింది.
3
అక్టోబర్ 3, 2013న కేంద్ర మంత్రివర్గంచే ఆమోదించబడిన తెలంగాణ నోట్ అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకై 'గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్' ను (జిఓఎం) అక్టోబర్ 8, 2013న ఏర్పాటు చేయటం జరిగింది.
4
డిసెంబర్ 12, 2013న అప్పటి రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును పరిశీలనకై ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పంపించాడు.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation