కింది సంఘటనలను అవి జరిగిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి:
A. హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరణం.
B. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది.
C. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కె. చంద్రశేఖర్ రావు నిరాహార దీక్షను చేపట్టాడు.
D. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కె. రోశయ్య రాజీనామా.
సరియైన క్రమంను/ జవాబును ఎంపిక చేయండి :
1
A, C, D, B
2
C, A, B, D
3
A, B, C, D
4
A, C, B, D