ఆంధ్రప్రదేశ్లో డచ్ల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1. డచ్ వారు మచిలీపట్నంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు.
2. డచ్ వారు 1613లో పులికాట్ వద్ద కోటను స్థాపించారు.
3. ఆంధ్ర ప్రదేశ్ లో డచ్ ప్రధాన కార్యాలయం నిజాంపట్నంలో ఉంది.
పై ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
1, 2 మరియు 3