ఆంధ్రప్రదేశ్‌లో డచ్‌ల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:

1. డచ్ వారు మచిలీపట్నంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు.

2. డచ్ వారు 1613లో పులికాట్ వద్ద కోటను స్థాపించారు.

3. ఆంధ్ర ప్రదేశ్ లో డచ్ ప్రధాన కార్యాలయం నిజాంపట్నంలో ఉంది.

పై ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
1, 2 మరియు 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation