పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరీగణించండి :
A. లోక్ సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతారు.
B. రాజ్య సభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసన సభ సభ్యులచే దామాష ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడుతారు.
C. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంత మంది వ్యక్తులను ప్రధాన మంత్రి రాజ్య సభ సభ్యులుగా నియమిస్తారు.
D. రాజ్య సభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడుతారు.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
1
A, B మరియు C మాత్రమే
2
A, B మరియు D మాత్రమే
3
A మరియు B మాత్రమే
4
A మరియు D మాత్రమే