1920లో మాంటేగు-చెమ్స్ఫోర్డ్ సంస్కరణల తరువాత ఆంధ్ర మహాసభ స్థాయీ కమిటీ మరియు ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు ఏవి?
- ప్రతి జిల్లాలో కనీసం రెండు స్థానాలు బ్రాహ్మణేతరులకు కేటాయింపు చేయాలి.
- రాష్ట్ర మండలిలో మద్రాసు ప్రెసిడెన్సీకి కేటాయించిన నాలుగు స్థానాలలో రెండు స్థానాలు తెలుగు జిల్లాలకు కేటాయింపు చేయాలి.
- మద్రాసు విశ్వవిద్యాలయానికి కేటాయించిన రెండు స్థానాలలో ఒక స్థానం ఆంధ్రా ఉత్తర జిల్లాలకు కేటాయింపు చేయాలి.
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
3 మాత్రమే
4
1,2,3