పార్లమెంటు అంటరానితనం (నేరాల) చట్టం, 1955 ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చిన మొదటి కేసు క్రింది వాటిలో ఏది ?
1
కర్ణాటక రాష్ట్రం విఎస్. అప్ప బాలు ఇంగలే
2
కేరళ రాష్ట్రం విఎస్. గులాబ్ సింగ్
3
తంతి తపాల శాఖ (పి & టి) షెడ్యూల్డ్ కులాలు/తెగల ఉద్యోగులు, సంక్షేమ సంఘం విఎస్. భారత కేంద్ర ప్రభుత్వం
4
విమలేష్ తోమర్ విఎస్. హర్యాన రాష్ట్రం