ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడిని చెంచురామయ్య అని పిలిచేవారు.
B. తిక్కన తన గ్రంథమయిన మహాభారతములో హరిహర ఆరాధనను బోధించెను.
C. 'అనంతరుంధతి వ్రతము' కాకతీయుల కాలంలో ముఖ్యమైన కార్యక్రము.
D. పండితారాధ్య మఠము తిరుపతిలో ఉండేది.
పై ప్రకటనలలో ఏవి సరైనవి ?
1
A మరియు B మాత్రమే
2
A మరియు C మాత్రమే
3
B మరియు C మాత్రమే
4
C మరియు D మాత్రమే