ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :

A. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడిని చెంచురామయ్య అని పిలిచేవారు.

B. తిక్కన తన గ్రంథమయిన మహాభారతములో హరిహర ఆరాధనను బోధించెను.

C. 'అనంతరుంధతి వ్రతము' కాకతీయుల కాలంలో ముఖ్యమైన కార్యక్రము.

D. పండితారాధ్య మఠము తిరుపతిలో ఉండేది.

పై ప్రకటనలలో ఏవి సరైనవి ?

1
A మరియు B మాత్రమే
2
A మరియు C మాత్రమే
3
B మరియు C మాత్రమే
4
C మరియు D మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation