1921లో విజయవాడలో జరిగిన AICC సమావేశానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
1
జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో సమావేశం జరిగింది.
2
సభ జరిగే ప్రదేశానికి నెహ్రూ పేరు పెట్టారు
3
ఈ సమావేశానికి ఆహ్వాన సంఘం చైర్మన్గా అద్దేపాటి రామశేషయ్య వ్యవహరించారు.
4
ఈ సమావేశంలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గాంధీజీకి త్రివర్ణ భారత జాతీయ జెండాను అందజేశారు.