కింది వాటిలో ఏది నిజం.
a) శాతవాహనుల కాలం నాటి శిల్పకళను అమరావతి శిల్పకళ అంటారు.
b) అమరావతి స్థూపానికి 4 వైపులా 5 స్తంభాలు నిర్మించబడ్డాయి.
c) అమరావతి స్థూపంలోని 5 స్తంభాలు బుద్ధుని జీవితంలోని 5 దశలను సూచిస్తాయి.
1
C మాత్రమే
2
B మాత్రమే
3
A మాత్రమే
4
A, B, C అన్నీ