కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు. ఈ విధంగా వ్యాఖ్యానించారు ? "భాషా సారూప్యం వాంఛనీయమే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్లు ఉండడం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది."
1
ధార్ కమిటీ
2
వాంఛూ కమిటీ
3
డా.బి.ఆర్.అంబేద్కర్
4
ఫజల్ అలీ కమిషన్