1954-55 కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన పరిశోధన ప్రాజెక్ట్కు ఎవరు సంచాలకులుగా వ్యవహరించారు ?
1
ప్రొ. ఎ.ఎం. ఖుస్రో
2
ప్రొ. కేశవ అయ్యంగార్
3
ప్రొ. రాజా చెల్లయ్య
4
ప్రొ.గౌతమ్ మాథుర్