భారతదేశంలో భూమి కోత జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన ప్రధాన చర్య ఏమిటి?
1
నీటిని ఉచితంగా, నిరంతరంగా వినియోగించడానికి అనుమతినివ్వడం.
2
కొండ ప్రాంతాల్లో అటవీ విస్తరణ, పచ్చిక మైదానాల అభివృద్ధి పథకాల అమలు.
3
వ్యవసాయంలో అధిక ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం.
4
భూమిలోని నీటి వాడకాన్ని నిరుత్సాహపరచడం.