2005 లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల, యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యు.పి.ఎ. ప్రభుత్వం ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ?
1
ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, జైరాం రమేష్
2
ఎ.కె. ఆంటోనీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్
3
ఎ.కె. ఆంటోనీ, శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే
4
ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, దయానిధి మారన్