ఇటీవల శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ "సత్యం (SATYAM)" అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్యం ఉద్దేశ్యం ఏమిటి?
1
భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలో సత్యశోధక పరీక్షలను నిర్వహించడం.
2
ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధించడం.
3
భారతదేశంలో మేధోసంపత్తి హక్కులను పరిరక్షించడం
4
యోగ మరియు ధ్యానంలకు సంబంధించిన పరిశోధనలను బలోపేతం చేయడం.