శ్రీకృష్ణ కమిటీ గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి:
A. ఫిబ్రవరి 3, 2011న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
B. జస్టిస్ బి.యన్. శ్రీ కృష్ణ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కర్ణాటక వాసి ఛైర్మన్గా ఉన్నారు.
C. ఇది ఐదుగురు సభ్యుల కమిటీ.
సరైన జవాబు ని ఎంచుకోండి:?
1
A & B మాత్రమే
2
C మాత్రమే
3
B & C మాత్రమే
4
A, B & C