ముల్కీ నిబంధనలను పరిశీలించేందుకు ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 7న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీ సభ్యులు:
A. కొండా వెంకట రంగారెడ్డి
B. ఫూల్చంద్ గాంధీ
C. డా. మేల్కోటి
D. నవాజ్జంగ్
సరైన జవాబు ని ఎంచుకోండి:
1
B, C & D మాత్రమే
2
A, B & C మాత్రమే
3
A & B మాత్రమే
4
A, B, C & D