జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీకి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి:

A. 1952 సెప్టెంబరు 3 & 4 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగిన పోలీసు కాల్పులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హోం శాఖ న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

B. కమిటీ సుమారు 100 మంది సాక్షులను విచారించి, తన సమగ్ర నివేదికను 1952 డిసెంబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది.

C. బూర్గుల రామకృష్ణారావు (సిఎం), శివ కుమార్‌లాల్ (పోలీస్ కమీషనర్)లను కమిటీ విచారించిన కొన్ని కీలక సాక్షులు.

సరైన జవాబు ని ఎంచుకోండి:

1
A మాత్రమే
2
A & B మాత్రమే
3
B & C మాత్రమే
4
A, B & C

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation