జి.వో. నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు ?
1
జస్టిస్ కొమురయ్య, జస్టిస్ గోపాల్రావు ఎక్బోటీ
2
జస్టిస్ వి. జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఓబుల్ రెడ్డి.
3
జస్టిస్ పి. జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివ రావు
4
జస్టిస్ ఆవుల సాంబశివరావు మరియు జస్టిస్ గోపాలరావు ఎక్బోటే