నిజాం ముల్కీ లీగ్కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి :
A. 1935లో ముల్కీ కార్యకర్తలు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.
B. ఈ లీగ్ ఇచ్చిన నినాదం – హైదరాబాద్ ఫర్ హైదరాబాదీలు.
C. ఈ లీగ్కు అధ్యక్షుడు - నవాబ్ సర్ నిజామత్ జంగ్.
D. ఈ సంస్థకు ఉపాధ్యక్షులుగా నవాబ్ బహదూర్ యార్జంగ్, మందముల నర్సింగరావు ఉన్నారు.
సరైన జవాబు ని ఎంచుకోండి:
1
B & C మాత్రమే
2
A, B & C మాత్రమే
3
A & D మాత్రమే
4
A, B, C & D