నిజాం ముల్కీ లీగ్‌కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి :

A. 1935లో ముల్కీ కార్యకర్తలు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.

B. ఈ లీగ్ ఇచ్చిన నినాదం – హైదరాబాద్ ఫర్ హైదరాబాదీలు.

C. ఈ లీగ్‌కు అధ్యక్షుడు - నవాబ్ సర్ నిజామత్ జంగ్.

D. ఈ సంస్థకు ఉపాధ్యక్షులుగా నవాబ్ బహదూర్ యార్జంగ్, మందముల నర్సింగరావు ఉన్నారు.

సరైన జవాబు ని ఎంచుకోండి:

1
B & C మాత్రమే
2
A, B & C మాత్రమే
3
A & D మాత్రమే
4
A, B, C & D

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation