వశిష్ట భార్గవ కమిటీ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
A. ఇది ఎనిమిది పాయింట్ల పథకంలో ఏప్రిల్ 22, 1969న ప్రకటించబడింది.
B. తెలంగాణ మిగులు నిధులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.
C. 1956-1968 మధ్య కాలంలో తెలంగాణ మిగులు నిధి రూ. 28.34 కోట్లు.
సరైన జవాబు ని ఎంచుకోండి:
1
A & B మాత్రమే
2
B & C మాత్రమే
3
కేవలం B
4
A, B & C