వశిష్ట భార్గవ కమిటీ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:

A. ఇది ఎనిమిది పాయింట్ల పథకంలో ఏప్రిల్ 22, 1969న ప్రకటించబడింది.

B. తెలంగాణ మిగులు నిధులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

C. 1956-1968 మధ్య కాలంలో తెలంగాణ మిగులు నిధి రూ. 28.34 కోట్లు.

సరైన జవాబు ని ఎంచుకోండి:

1
A & B మాత్రమే
2
B & C మాత్రమే
3
కేవలం B
4
A, B & C

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation