భారతదేశంలో అక్షరాస్యతా రేటుకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి:
A. 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశ అక్షరాస్యత రేటు 12%.
B. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారత అక్షరాస్యత రేటు 76%.
C. 2011 జనాభా గణాంకాల ప్రకారం వయోజన అక్షరాస్యత రేటుతో పోలిస్తే యువజన అక్షరాస్యత రేటు 9% ఎక్కువ.
D. 2011 జనాభా గణాంకాల ప్రకారం పురుషులలో అక్షరాస్యత రేటు 80% కంటే ఎక్కువ.
E. 2011 జనాభా గణాంకాల ప్రకారం మహిళలలో అక్షరాస్యత రేటు 65.46%.
సరైన జవాబును ఎంచుకొనుము:
1
A, B & C మాత్రమే
2
A, B, C & D మాత్రమే
3
A, C, D & E మాత్రమే
4
B, D & E మాత్రమే