భారతదేశంలో అక్షరాస్యతా రేటుకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి: 

A. 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశ అక్షరాస్యత రేటు 12%.

B. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారత అక్షరాస్యత రేటు 76%. 

C. 2011 జనాభా గణాంకాల ప్రకారం  వయోజన అక్షరాస్యత రేటుతో పోలిస్తే యువజన అక్షరాస్యత రేటు 9% ఎక్కువ. 

D. 2011 జనాభా గణాంకాల ప్రకారం పురుషులలో అక్షరాస్యత రేటు 80% కంటే ఎక్కువ. 

E. 2011 జనాభా గణాంకాల ప్రకారం మహిళలలో అక్షరాస్యత రేటు 65.46%. 

సరైన జవాబును ఎంచుకొనుము:  

1
A, B & C మాత్రమే
2
A, B, C & D మాత్రమే
3
A, C, D & E మాత్రమే
4
B, D & E మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation