కింది ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?
a. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది.
b. వాస్కోడిగామా 1498లో కాలికట్ చేరుకున్నాడు.
దిగువ ఇచ్చిన ఎంపికలని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a మరియు b రెండూ
4
a కాదు b కాదు