కింది ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?

a. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది.

b. వాస్కోడిగామా 1498లో కాలికట్ చేరుకున్నాడు.

దిగువ ఇచ్చిన ఎంపికలని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

1
a మాత్రమే 
2
b మాత్రమే
3
a మరియు b రెండూ
4
a కాదు b కాదు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation