ప్రోలరాజు–II గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి:
A. అతను సామంత కాకతీయులలో చివరి పాలకుడు.
B. అతను ప్రారంభ కాకతీయులలో ముఖ్యమైన పాలకుడు.
C. అతను శనిగరం శాసనం మరియు పద్మాక్షి ఆలయ శాసనం జారీ చేశాడు.
D. అతని కాలంలోనే, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించి రుద్రదేవుడు పూర్తి చేశాడు.
సరైన జవాబు ని ఎంచుకోండి:?
1
A & C మాత్రమే
2
A, B & D మాత్రమే
3
B, C & D మాత్రమే
4
A, B, C & D