కుతుబ్ షాహీ రాజవంశం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
A. ఇది హైదరాబాద్లో మొదటి ముస్లిం రాజ్యం.
B. కుతుబ్ షాహీలు "ఆంధ్ర దేశ సుల్తానులు"గా ప్రసిద్ధి చెందారు.
C. క్రీ.శ.1518 లో సుల్తాన్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించి గోల్కొండను రాజధానిగా చేసుకున్నారు.
సరైన జవాబుని ఎంచుకోండి:
1
A & B మాత్రమే
2
B & C మాత్రమే
3
A & C మాత్రమే
4
A, B & C