కింది వాటిని పరిగణించండి.
A. జక్కన విక్రమార్క చరిత్రను రచించాడు.
B. శ్రీనాథుడు షోడష కుమార చరిత్రను రచించాడు.
C. పెదకోమటి వేమారెడ్డి శబ్ధరత్నాకరం రచించాడు.
D. సింఘభూపాలుడు రసార్ణవ సుధాకరం రచించాడు.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
1
A మరియు B మాత్రమే
2
A మరియు D మాత్రమే
3
C మరియు D మాత్రమే
4
B మరియు D మాత్రమే