వాదన (A): ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ఆంధ్ర ప్రాంత ప్రజలు "జై ఆంధ్ర ఉద్యమం" ప్రారంభించారు.
కారణం (R): 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను రాజ్యాంగబద్ధంగా సమర్థించింది.
సరైన సమాధానం:
1
A నిజం కానీ R తప్పు
2
A తప్పు కానీ R నిజం
3
A మరియు R రెండూ నిజం మరియు R అనేది A యొక్క సరైన వివరణ
4
A మరియు R రెండూ నిజమే కానీ Aకి R సరైన వివరణ కాదు