కింది ప్రకటనలను కాలక్రమానుసారంగా అమర్చండి:
A) మన దేశ నాయకులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించారు.
B) ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్ ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఆవిర్భవించింది.
C) హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు.
D) ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వేరు చేయబడ్డాయి.
సరైన జవాబు ని ఎంచుకోండి:
1
A, B, C , D
2
C, B, D, A
3
D, A, B, C
4
C, D, B, A