ఆ తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది
1
హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అంగీకరించారు.
2
కెవి రంగారెడ్డి, ఎం. చెన్నా రెడ్డి అందుకు అంగీకరించారు.
3
విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్ర రాష్ట్రం ఏకగ్రీవ తీర్మానం.
4
ఫిబ్రవరి 20, 1956న పెద్దమనుషుల ఒప్పందం.