పండిట్ సుందర్‌లాల్ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది?

1.ఆపరేషన్ పోలో సమయంలో  మరియు ఆ తరవాత కాలంలో జరిగిన హత్యల గురించి తెలుసుకోవడానికి ఇది నియమించబడింది.

2.కాజీ అబ్దుల్ గఫార్ మరియు మౌలానా అబ్దుల్లా మిస్రీ కూడా కమిటీ సభ్యులు.

1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1&2 రెండూ
4
1 మరియు 2 కాదు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation