పండిట్ సుందర్లాల్ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది?
1.ఆపరేషన్ పోలో సమయంలో మరియు ఆ తరవాత కాలంలో జరిగిన హత్యల గురించి తెలుసుకోవడానికి ఇది నియమించబడింది.
2.కాజీ అబ్దుల్ గఫార్ మరియు మౌలానా అబ్దుల్లా మిస్రీ కూడా కమిటీ సభ్యులు.
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1&2 రెండూ
4
1 మరియు 2 కాదు